రెండు దశాబ్దాలుగా ఉన్న ఓ ప్రజా నాయకుడు, తొమ్మిది ఏళ్లగా మంత్రి పదవి వెలగబెడుతున్నవ్యక్తి వేసవి కాలం గుంటూరులో నీటి కరువు ను తీర్చటానికి స్వంత డబ్బు(?)తో రెండు వాటర్ ట్యాంక్ లు కొని ఓటర్ల/ప్రజలకు కు 'జల దాత'గా పోజుపెడుతున్నాడు. ఎలక్షన్ లో మైలేజి కి బోడి నాటకాలు
ఇలా MLA/ MP లగా మంత్రులు గా వీళ్ళు అధికారం లో ఉంది ప్రజలకు కావలిసిన కనీస వసతులు కల్పించాటానికా లేక ప్రజలను పిచ్చి వాళ్ళ గా చూస్తూ వారి దయా దాక్షిణ్యాల పై బిచ్చగాళ్ళ గా బ్రతకటానికా?
ప్రజల సమస్యలను గాలికి వదిలి అస్తమానం వారిలో మత,ప్రాంత,కుల పరమైన ఆవేశాలను, ఆవేదనలను పెంచే ఇలాంటి ప్రజా ప్రతినిధులు మనకు దాపురించినందుకు నేటి మన ప్రజాస్వామ్యం లో ఉన్న లోపంగానే భావించాలి.
అలాగే అందినకాడికి దేశాన్ని,ప్రజలను దోచుకొని దాన్ని దాయటానికి రాజాకీయాలు ఓ మార్గం గా తయారైయింది. విశ్వసనీయ ప్రజాసేవ పేరుతో విశ్వస రహిత జైలు రాజకీయాలను నడిపే దోపిడీ నాయకులు డబ్బు తో ఎలాంటి పదవులైనా ఎక్కవచ్చు అనే దాకా నేటి మన రాజకీయాలు దిగజారి పొయాయి.
యధారాజా తదా ప్రజా అని దేశ ప్రజలు కుడా దిగజారి పొయారు.
వెరిశి నేడు మన దేశం లో ---
నీతి లేని ఉద్యొగులు, భాధ్యతలు వదిలి హక్కులు మాత్రమే మాట్లాడే ఉద్యోగ/కార్మిక సంఘాల నాయకులు, అవకాశం దొరికినప్పుడల్లా లంచం తమ జన్మ హక్కు అనుకునే అధికార గణం, కట్టడి/నైతకత లేని వ్యాపార వర్గాలు.
నాణ్యత లేని విద్య బోధన, జ్ఞానం/నైపుణ్యం లేని పట్టబద్రులు, క్రమశిక్షణ,నైతకత,సేవా భావం లోపించిన యువతరం.
మతం/దైవం పేరుతో గారడీ మాటలతో అమాయకులను, ఆశపోతులను బురిడి కొట్టించే మత బోధకులు/ప్రవక్తలు.
తన బాగోగులు మాత్రమే చూస్తూ,సామాజక భాద్యత మరిచి 'నాకేంటి?' అనే స్వార్ధపరులు,
దొంగతనం- దొరతనం ఒకటే అనే తర్కం ...
రాజ్యాన్ని రాబందులకు వదిలి కుల, మత, వర్గ, ప్రాంత, భాషా బేధాలు వంట బటించుకున్నమేధావులు/ కవులు/ కళా కారులు
అన్నిఉచితంగా,అయాచితంగా కావాలనుకొనే మానసిక బడుగు/ బలహీన(?),సోమరిపోతుల,సన్నాసుల సమాజం ...
ఇది మన 64 ఏళ్ల గణ తంత్ర దేశం పయనించిన మార్గం. ఇదే బాటలో మన జాతి మరి కొన్నాళ్ళు పయనిస్తే ఎక్కడకు చేరుకుంటాం?
ఆలోచించండి!
ఇలా MLA/ MP లగా మంత్రులు గా వీళ్ళు అధికారం లో ఉంది ప్రజలకు కావలిసిన కనీస వసతులు కల్పించాటానికా లేక ప్రజలను పిచ్చి వాళ్ళ గా చూస్తూ వారి దయా దాక్షిణ్యాల పై బిచ్చగాళ్ళ గా బ్రతకటానికా?
ప్రజల సమస్యలను గాలికి వదిలి అస్తమానం వారిలో మత,ప్రాంత,కుల పరమైన ఆవేశాలను, ఆవేదనలను పెంచే ఇలాంటి ప్రజా ప్రతినిధులు మనకు దాపురించినందుకు నేటి మన ప్రజాస్వామ్యం లో ఉన్న లోపంగానే భావించాలి.
అలాగే అందినకాడికి దేశాన్ని,ప్రజలను దోచుకొని దాన్ని దాయటానికి రాజాకీయాలు ఓ మార్గం గా తయారైయింది. విశ్వసనీయ ప్రజాసేవ పేరుతో విశ్వస రహిత జైలు రాజకీయాలను నడిపే దోపిడీ నాయకులు డబ్బు తో ఎలాంటి పదవులైనా ఎక్కవచ్చు అనే దాకా నేటి మన రాజకీయాలు దిగజారి పొయాయి.
యధారాజా తదా ప్రజా అని దేశ ప్రజలు కుడా దిగజారి పొయారు.
వెరిశి నేడు మన దేశం లో ---
నీతి లేని ఉద్యొగులు, భాధ్యతలు వదిలి హక్కులు మాత్రమే మాట్లాడే ఉద్యోగ/కార్మిక సంఘాల నాయకులు, అవకాశం దొరికినప్పుడల్లా లంచం తమ జన్మ హక్కు అనుకునే అధికార గణం, కట్టడి/నైతకత లేని వ్యాపార వర్గాలు.
నాణ్యత లేని విద్య బోధన, జ్ఞానం/నైపుణ్యం లేని పట్టబద్రులు, క్రమశిక్షణ,నైతకత,సేవా భావం లోపించిన యువతరం.
మతం/దైవం పేరుతో గారడీ మాటలతో అమాయకులను, ఆశపోతులను బురిడి కొట్టించే మత బోధకులు/ప్రవక్తలు.
తన బాగోగులు మాత్రమే చూస్తూ,సామాజక భాద్యత మరిచి 'నాకేంటి?' అనే స్వార్ధపరులు,
దొంగతనం- దొరతనం ఒకటే అనే తర్కం ...
రాజ్యాన్ని రాబందులకు వదిలి కుల, మత, వర్గ, ప్రాంత, భాషా బేధాలు వంట బటించుకున్నమేధావులు/ కవులు/ కళా కారులు
అన్నిఉచితంగా,అయాచితంగా కావాలనుకొనే మానసిక బడుగు/ బలహీన(?),సోమరిపోతుల,సన్నాసుల సమాజం ...
ఇది మన 64 ఏళ్ల గణ తంత్ర దేశం పయనించిన మార్గం. ఇదే బాటలో మన జాతి మరి కొన్నాళ్ళు పయనిస్తే ఎక్కడకు చేరుకుంటాం?
ఆలోచించండి!

Comments